Wednesday, April 2, 2025
HomeTS జిల్లా వార్తలుకరీంనగర్Manakonduru: మహారాష్ట్ర ప్రచారంలో ఆరెపల్లి మోహన్

Manakonduru: మహారాష్ట్ర ప్రచారంలో ఆరెపల్లి మోహన్

మహారాష్ట్రలో మోహన్ ప్రచారం..

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు,మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మహారాష్ట్ర లోని నాగపూర్ (నార్త్) అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి నితిన్ కాశీనాథ్ రౌత్ తరుపున నియోజకవర్గం పరిధిలోని కల్మన్ నగర్ లో శనివారం ప్రచారం నిర్వహించారు. కల్మన్ నగర్ లో గడప గడపకు తిరిగి చేతి గుర్తుపై ఓటు వేసి నితిన్ కాశీనాథ్ ను గెలిపించాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు సుమన్, దినేష్, కార్యకర్తలున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News