Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలు

TS జిల్లా వార్తలు

Jadcharla: వైభవంగా బంగారు మైసమ్మ వార్షికోత్సవం

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేటలో డాక్ (ఐబి) బంగ్లా సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవత విగ్రహ ప్రతిష్టాపన...

Warangal: వచ్చే ఎన్నికల నాటికి బిఆర్ఎస్ ఉండదు

తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని ప్రజలు కేసీఆర్ కు అధికారమిస్తే అన్ని రంగాల్లో దోపిడీ చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన బిఆర్ఎస్ పార్టీని ప్రజలు వచ్చే ఎన్నికలలో పార్టీని లేకుండా చేస్తారని...

Hyderabad | ఫుడ్ క్వాలిటీ ఇండెక్స్ లో హైదరాబాద్ లాస్ట్

హైదరాబాద్ (Hyderabad) ఫుడ్ కి ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫుడ్ లవర్స్ కి హైదరాబాద్ అడ్డా అని చెప్పొచ్చు. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ మూల...

Jadcharla: సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల కృషి గణనీయం

సమాజంలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను నిష్పక్షపాతంగా సమన్వయం చేస్తూ మంచి చెడులను ఎత్తిచూపి స్వార్థం లేకుండా అణగారిన వర్గాల తరుపున పోరాడుతున్న జర్నలిస్టుల కృషి సమ సమాజ నిర్మాణంలో ఎంతో గణనీయమని...

Kamareddy: వికలాంగులు అన్ని రంగాల్లో రాణించాలి

వికలాంగులు అన్ని రంగాలలో రాణించాలని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వి విక్టర్ అన్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శనివారం మహిళా పిల్లల వికలాంగుల వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన...

MaheshKumar Goud: వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదు: మహేష్ కుమార్ గౌడ్

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణలో అభివృద్ధి జరగలేదని.. కేవలం దోపిడీ మాత్రమే జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. వరంగల్ జిల్లా హనుమకొండలో ప్రజా పాలన విజయోత్సవ సభ ఏర్పాట్లపై...

Manakonduru: మహారాష్ట్ర ప్రచారంలో ఆరెపల్లి మోహన్

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు,మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మహారాష్ట్ర లోని నాగపూర్ (నార్త్) అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి...

Nirmal: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బీజేఎల్పి నేత ఏలేటి

తెలంగాణ పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల నేతలు మహారాష్ట్రకు చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కిన్వట్ అసెంబ్లీ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి...

Basara: పోలీసు దిగ్బంధంలో బాసర ట్రిపుల్ ఐటి

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి తో పాటు బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలన్నీ పోలీసు దిబ్బంధంలో చిక్కుకున్నాయి. ఎటు చూసినా పోలీస్ పహారా కనిపిస్తోంది. ఇటీవల బాసర...

Dornakal: లక్ష్మీ నరసింహ స్వామి సేవలో ఎమ్మెల్యే దంపతులు

మహబూబాబాద్ జిల్లా, కురవి మండలంలోని కందికొండ జాతరలో పాల్గొని, లక్ష్మీనరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్. రామచంద్ర నాయక్, వారి సతీమణి...

Fire Accident | పుప్పాల్ గూడలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ పుప్పాల్ గూడలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. గోల్డెన్ ఓరియోల్ అపార్ట్‌మెంట్ లోని ఓ ప్లాట్ లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఫ్లాట్ లో ఒక్కసారిగా మంటలు...

Ponguleti Srinivas | భూముల పరిరక్షణకై పొంగులేటి కీలక ఆదేశాలు

ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి...

LATEST NEWS

Ad