Monday, May 19, 2025
HomeTS జిల్లా వార్తలురాజన్న సిరిసిల్లRajanna Sirisilla: గడువు ముగిసిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్న ఏజెన్సీ పై కేసు

Rajanna Sirisilla: గడువు ముగిసిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్న ఏజెన్సీ పై కేసు

కంప్లైట్లు రాగా

సిరిసిల్ల పట్టణంలో గడువు ముగిసిన ఆహార పదార్థాలైన చిప్ప్స్ వంటి పలు పదార్థాలు విక్రయిస్తున్న ఏజెన్సీపై ఫుడ్ ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మణికంఠ ఏజెన్సీలో గడువు ముగిసిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష తనిఖీ చేశారు. ఏజెన్సీ నుంచి 6100 రూపాయల విలువైన ఆహార పదార్థాలు సీజ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News