Tuesday, April 8, 2025
HomeTS జిల్లా వార్తలురాజన్న సిరిసిల్లVemulavada: రాజన్నను దర్శించుకున్న దేవాదాయ కమిషనర్ శ్రీధర్

Vemulavada: రాజన్నను దర్శించుకున్న దేవాదాయ కమిషనర్ శ్రీధర్

రాజన్న సేవలో..

వే దేవాదాయ శాఖ కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇ శ్రీధర్ ములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ కె వినోద్ రెడ్డి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. అనంతరం రాజన్న ఆలయ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేస్తున్న సందర్భంగా ఏర్పాట్లను కమిషనర్ పరిశీలించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులకు సూచన చేశారు. వారి వెంట డీసీ ఎం రామకృష్ణ రావు, ఈఈ రాజేష్ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News