Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుRajanna Sirisilla: రాజన్న సేవలో కనుమూరి

Rajanna Sirisilla: రాజన్న సేవలో కనుమూరి

రాజన్న సన్నిధిలో..

రాజన్నను దర్శించుకున్న మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు. మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యుడు మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కనుమూరి బాపిరాజు శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ అర్చకులు వేదోక్తా ఆశీర్వచనం చేసినారు.

- Advertisement -

ఆలయ ఈవో కె వినోద్ రెడ్డి శేష వస్త్రం సమర్పించి లడ్డు ప్రసాదం అందజేశారు. కనుమూరిని మర్యాదపూర్వకంగా కలిశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వారి వెంట ప్రోటోకాల్ ఏఈఓ గజ్వేల్ రమేష్ ప్రోటోకాల్ పర్యవేక్షకులు జి అశోక్ ఆలయ పర్యవేక్షకులు వారి నరసయ్య పిఆర్ఓ ఎడ్ల శివ సాయిలు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad