Saturday, April 19, 2025
HomeTS జిల్లా వార్తలుKarimnagar: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి బీఫాం అందజేత

Karimnagar: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి బీఫాం అందజేత

కిషన్ రెడ్డి..

కరీంనగర్-నిజామాబాద్-అదిలాబాద్-మెదక్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీఫాం అందజేశారు. బుధవారం హైదరాబాద్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అభ్యర్థి అంజిరెడ్డి కిషన్ రెడ్డి చేతుల మీదుగా బీఫాం అందుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News