Friday, September 20, 2024
HomeతెలంగాణMadhavaram Krishna Rao is busy: కూకట్ పల్లి బీజేపీకి షాక్

Madhavaram Krishna Rao is busy: కూకట్ పల్లి బీజేపీకి షాక్

ఆత్మీయ సమ్మేళనాలతో బిజీగా ఎమ్మెల్యే

కూకట్ పల్లి నియోజక వర్గంలో బిజెపి పార్టీకి షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్ర ఎస్టీ మోర్చ కౌన్సిల్ మెంబర్ పి.గోపాల్ నాయక్ బిజెపి పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో BRS పార్టీలోకి చేరారు. మాజీ కార్పొరేటర్ బాబురావు, బాలాజీ నగర్ డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ అధ్వర్యంలో చేరారు.

- Advertisement -

వీరందరికీ గులాబీ కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి స్వాగతించారు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు. మరోవైపు KPHB లోని సీనియర్ సిటిజన్స్ తో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…వారి సలహాలను విన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News