Sunday, July 7, 2024
HomeతెలంగాణAleru: బిఆర్ఎస్ కార్యకర్తలకు కొండంత అండ

Aleru: బిఆర్ఎస్ కార్యకర్తలకు కొండంత అండ

సునీత మహేందర్ రెడ్డి గెలుపే లక్ష్యం..

ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు రహీంఖాన్ పేట గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ గ్రామశాఖ మీటింగ్ జరిగింది. ఈ సందర్బంగా బి ఆర్ ఎస్ పార్టీ ఆత్మకూర్(ఎం) మండల అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలకు కొండంత భరోసా ఇస్తుందని అన్నారు. రైతు బంధు, రైతు భీమా, దళిత బంధు, బీసీ బంధు లాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ ప్రజా సంక్షేమమే ద్యేయంగా పని చేస్తుందని అన్నారు. రాబోవు ఎన్నికల్లో సునీత మహేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలందరు సమన్వయంగా పనిచేసి అత్యధిక మెజార్టీ అందించాలని దిశా నిర్దేశం చేసారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ కోరే బిక్షపతి, సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షులు లగ్గాని రమేష్, బి ఆర్ ఎస్ పార్టీ మండల సెక్రటరీ జెనరల్ పంజాల వెంకటేష్ గౌడ్ ,మోత్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్ ,రహీంఖాన్ పేట మాజీ సర్పంచ్ మరియు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లెల పర్వతాలు ,మండల యూత్ కార్యదర్శి దుంప పరుశురాములు, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గంధమల్ల శివశంకర్ ,గ్రామశాఖ అధ్యక్షులు సుదగాని లింగం గౌడ్,సీనియర్ నాయకులు మెరుగు అంజయ్య గౌడ్,కర్రే అయిలయ్య, బండి నరేష్, కప్పే వెంకన్న, తాళ్లపల్లి సాయి కుమార్ గౌడ్, తాళ్లపల్లి యాదయ్య గౌడ్, గంధమల్ల భాస్కర్, పత్తేపురం మహేందర్, గురుకు యాదగిరి,గంధమల్ల గణేష్,దుంప లక్ష్మయ్య, బబ్బురి నర్సయ్య, తాళ్లపల్లి ఉప్పలయ్య గౌడ్,కర్రే మల్లయ్య పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News