Sunday, October 6, 2024
HomeతెలంగాణBalkonda: రాముల వారి కళ్యాణంలో వేముల దంపతులు

Balkonda: రాముల వారి కళ్యాణంలో వేముల దంపతులు

శ్రీరామ నవమి పురస్కరించుకొని  పోచంపాడ్ కోదండ రామాలయంలో రాములవారి కల్యాణోత్సవంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి-నీరజా రెడ్డి దంపతులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మెండోరా మండలం పోచంపాడ్ – సొన్ పెట్ గ్రామాల మద్య కాకతీయ కెనాల్ పై 1.30 కోట్లతో నిర్మించే నూతన బ్రిడ్జ్ నిర్మాణ పనులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.  

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News