Wednesday, September 18, 2024
HomeతెలంగాణBansuvada: 'తెలంగాణ రన్' ప్రారంభించిన పోచారం

Bansuvada: ‘తెలంగాణ రన్’ ప్రారంభించిన పోచారం

తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని బాన్సువాడ పట్టణంలో నిర్వహించిన తెలంగాణా రన్ ను జెండా ఊపి ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జిల్లా SP బి.శ్రీనివాస రెడ్డి, బాన్సువాడ RDO రాజా గౌడ్, DSP జగన్నాద రెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు డి. అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, యువకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News