Tuesday, September 17, 2024
HomeతెలంగాణBansuvada: హామీల వర్షం కురిపించిన స్పీకర్ పోచారం

Bansuvada: హామీల వర్షం కురిపించిన స్పీకర్ పోచారం

బాన్సువాడ నియోజక వర్గానికి రాష్ట్రంలో అత్యధికంగా 11,000 రెండు పడకల గదుల ఇళ్ళు మంజూరు అయ్యాయని స్పీకర్ పోచారం వెల్లడించారు. త్వరలోనే మూడు లక్షల రూపాయల పథకం వస్తుందని.. అర్హులైన వారందరికీ ఇల్లు మంజూరు చేయిస్తానని ఆయన మాటిచ్చారు. కోటగిరి మండలం సుద్దులం తాండలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, భూమి పూజా కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి. ఈసందర్భంగా సేవాలాల్ మందిరానికి ఆయన భూమిపూజ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News