Friday, April 18, 2025
HomeతెలంగాణBasheerabad: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఇంచార్జిలు మాకు వద్దు

Basheerabad: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఇంచార్జిలు మాకు వద్దు

బషీరాబాద్ మండల కేంద్రంలో జూనియర్ పంచాయతీల కార్యదర్శిల ఐదు రోజుల నుండి సమ్మె చేస్తుండగా జూనియర్ కార్యదర్శుల ఇంచార్జిలు తీసుకోమని గవర్నమెంట్ ఒత్తిడి చేయగా, రోజు సీనియర్ పంచాయతీ కార్యదర్శులు ఇన్చార్జి పాలన మాకు వద్దు అని ఎంపీడీవో రమేష్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ విజయ కుమారి, జూనియర్ అసిస్టెంట్ షేర్ ఖాన్ ,సీనియర్ పంచాయతీ కార్యదర్శులు బాల గంగాధర్ చారి, నరసింహ గౌడ్, జయకర్, రవికుమార్, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

వేంసూరులో పంచాయతీ కార్యదర్శుల నిరసన 5వ రోజుకు చేరింది
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News