Sunday, September 8, 2024
HomeతెలంగాణBhudan Pochampalli: కట్టమైసమ్మ గుళ్లో పైళ్ల పూజలు

Bhudan Pochampalli: కట్టమైసమ్మ గుళ్లో పైళ్ల పూజలు

భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో పోచంపల్లి పట్టణం నుండి రేవన పల్లి వరకు గల చెరువు కట్ట పై రూ. 2 కోట్ల 18 లక్షల వ్యయంతో వేసిన BT రోడ్డును పరిశీలించి, కట్టపై ఉన్న కట్టమైసమ్మ గుడిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్ కౌన్సిలర్లు మోటే రజిత రాజు, కర్నాటి రవీందర్, గుండు మధు భువనగిరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ దొడ్డమోని చంద్రం యాదవ్, బిఆర్ఎస్ మున్సిపల్ పార్టీ అధ్యక్షులు సీత నరసింహ, ఉపాధ్యక్షులు, చేరాల చిన్న నరసింహ, ప్రధాన కార్యదర్శి గునిగంటి మల్లేష్ గౌడ్, జింకల యాదగిరి, చింతకింది కిరణ్, కొండ శివ, దశరథ, దినేష్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News