Sunday, September 29, 2024
HomeతెలంగాణChegunta: ప్రధాని మోడీ సభకు చేగుంట బిజెపి నాయకులు

Chegunta: ప్రధాని మోడీ సభకు చేగుంట బిజెపి నాయకులు

పటాన్ చెరు ఎల్లంకి కాలేజీ మైదానంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ విజయ సంకల్ప బహిరంగ సభకు చేగుంట మండలం నుండి బీజెపి నాయకులు వెళ్లివచ్చారు. చేగుంట మండల బిజెపి అధ్యక్షులు చింతాల భూపాల్ తెలంగాణ రాష్ట్ర ఓబిసి మోర్చా కార్యవర్గ సభ్యులు కరణం గణేష్ రవికుమార్ డాక్టర్ గోవింద్ రెడ్డిపల్లి మాజీ సర్పంచ్ బాలచందర్ ఇబ్రహీంపూర్ మాజీ సర్పంచ్ బెదరపోయిన నాగభూషణం చేగుంట మండల జనరల్ సెక్రెటరీ కొత్త సంతోష్ రెడ్డి చేగుంట మాజీ ఎంపీపీ కర్ణ పాండు చేగుంట మాజీ ఏఎంసీ చైర్మన్ గడ్డమీది సుజాత బీసీ మోర్చా అధ్యక్షులు ఎల్సాని రమేష్ చేగుంట పట్టణ అధ్యక్షులు సాయిరాజ్ భూత అధ్యక్షులు కుమ్మరి భూపాల్ ఆగల్ దివిటి రవి కుమ్మరి నర్సింలు పొలంపల్లి శేఖర్ గౌడ్ రావుల రమేష్ కుమ్మరి నర్సింలు కావేటి వెంకటి తదితరులు వెళ్లి వచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News