Sunday, October 6, 2024
HomeతెలంగాణChegunta: ఇఫ్తార్ విందులో చెరుకు

Chegunta: ఇఫ్తార్ విందులో చెరుకు

ఘనంగా ఇఫ్తార్ విందు

చేగుంట మండలం వడియారం గ్రామంలోని మైనార్టీ నాయకులు నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. చేగుంట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ..ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా నిర్వహించే రంజాన్ మాసంలో ఉండే ఉపవాసాల్లో తాను పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని, ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో చేగుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఓ బి సి సెల్ అధ్యక్షులు అన్నం ఆంజనేయులు ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ ఆగమయ్య రాంపూర్ మాజీ సర్పంచ్ కాశపైన భాస్కర్ చౌదరి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంగళరావు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సండ్రగు శ్రీకాంత్ సాయి కుమార్ గౌడ్ సాబీర్ నదీమ్ సద్దాం పబ్బ నాగేష్ గుప్తా అంజా గౌడ్ జగన్ గౌడ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News