Sunday, September 8, 2024
HomeతెలంగాణChegunta: నిరుపేద కుటుంబానికి సాయం

Chegunta: నిరుపేద కుటుంబానికి సాయం

50 కేజీల బియ్యం సాయం

చేగుంట మండలం చందాయ్ పేట గ్రామంలో నిరుపేద కుటుంబానికి తాజా మాజీ స్థానిక సర్పంచ్ బుడ్డా స్వర్ణలత భాగ్యరాజ్ అండదండలతో దశ దినకర్మకు 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందజేశారు భాగ్యరాజ్ దంపతులు. మానవత్వపు చిరునామాగా నిలుస్తున్న కాంగ్రెస్ యువనేత భాగ్యరాజ్ చేగుంట మండల వ్యాప్తంగా ఆపన్న హస్తం అందిస్తున్నారు. గ్రామంలో ఓ వ్యక్తి మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి, తనకు తోచిన సహాయంగా ఇటీవల మరణించిన తలారి సిద్ధమ్మ దశ దినకర్మకు సాయం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News