Wednesday, October 2, 2024
HomeతెలంగాణChegunta: మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లోమైనంపల్లి పర్యటన

Chegunta: మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లోమైనంపల్లి పర్యటన

మీ కష్టాలన్నీ తీరతాయ్..

తొగుట మండలం ముంపు గ్రామాలలో ఆర్ అండ్ ఆర్ కాలనీలో పర్యటించి, భూ నిర్వాసితుల బాధితులతో మాట్లాడారు మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు. వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కష్టాలన్నీ తీరిపోతాయని దానికి నేను హామీ ఇస్తున్నాను అని అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఎలక్షన్ రెడ్డి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పూజల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News