Thursday, April 10, 2025
HomeతెలంగాణChegunta: రిటైర్డ్ ఎంఈవో వర్ధంతిలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి

Chegunta: రిటైర్డ్ ఎంఈవో వర్ధంతిలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి

కొంపల్లిలోని ..

కొంపల్లిలోని చేగుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రజనకు ప్రవీణ్ కుమార్ తండ్రి రజనకు విట్టల్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఆయనతో పాటు చేగుంట మండలం అనంతసాగర్ మాజీ సర్పంచ్ లక్ష్మీ సిద్ధిరములు యాదవ్ చెరుకు విజయ రెడ్డి విజయపాల్ రెడ్డి నవీన్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లపల్లి కనకయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News