Saturday, October 12, 2024
HomeతెలంగాణChegunta: పదవ తరగతిలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత పొందిన గీతా స్కూల్

Chegunta: పదవ తరగతిలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత పొందిన గీతా స్కూల్

కరస్పాండెంట్ ప్రసాద్ ..

చేగుంట మండల కేంద్రంలో గీతా స్కూల్ 10 సంవత్సరాల నుండి పదవ తరగతి విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ విద్యా సంవత్సరం 2023-2024 సంవత్సరానికి గాను పాఠశాల నుండి పరీక్ష హాజరైన విద్యార్థులు 20 మంది గాను 20 మంది ఉత్తీర్ణులయ్యారు.

- Advertisement -

హైయెస్ట్ జిపిఏ 9.8 ఒకరు 9.7 ఇద్దరూ 9.5 ఇద్దరూ 9.2 ఒకరు 9.0 ఇద్దరూ 8.8ఒకరు 8.7 ముగ్గురు 8.5 ఒకరు 8.3 ఇద్దరూ 8.2 ఇద్దరూ 8.0 ఒకరు 7.7 ఒకరు 7.3 ఒకరు పాస్ అయినట్లు కరస్పాండెంట్ ప్రసాద్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News