Friday, September 20, 2024
HomeతెలంగాణThanks to CM: సీఎంకు థాంక్స్ చెప్పిన అయిత పరంజ్యోతి

Thanks to CM: సీఎంకు థాంక్స్ చెప్పిన అయిత పరంజ్యోతి

వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుపై

ప్రముఖ సంఘ సేవకర్త అయిత పరంజ్యోతి ఆర్యవైశ్య కార్పొరేషన్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో సంవత్సరాల వైశ్యుల కల కార్పొరేషన్ అని, సీఎం చొరవతో అది నేడు నెరవేరిందని ఆయన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. కార్పొరేషన్ ఏర్పాటుపై చేగుంట మండల వైశ్యుల తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు వాసవియన్ చేగుంట ఎంపిటిసి అయిత వెంకటలక్ష్మి రఘురాములు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News