Friday, July 5, 2024
HomeతెలంగాణChevella: ప్రచార వాహనాలు ప్రారంభించిన కాలె యాదయ్య

Chevella: ప్రచార వాహనాలు ప్రారంభించిన కాలె యాదయ్య

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అభ్యర్థిని బలపరిచే ప్రచార రథాలను శనివారం చేవెళ్ల మండలం కుమ్మర గేటు వద్ద కొలువుదీరిన బంగారు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రచార వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కొంపల్లి అనంతరెడ్డి మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్ కనీస వేతనాల మాజీ చైర్మన్ నారాయణ ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ నర్సింలు బీసీ సెల్ మండల అధ్యక్షులు రాములు మండల మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ గని శేరిరాజు వెంకటేష్ మహేందర్ నరేందర్ వెంకట్ రెడ్డి శ్రీకాంత్ వంగ విష్ణువర్ధన్ రెడ్డి ఎల్లయ్య టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News