Friday, April 11, 2025
HomeతెలంగాణChevella: ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన పి. సాయిరాం

Chevella: ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన పి. సాయిరాం

బాధ్యతలు చేపట్టిన కొత్త ఆర్డీవో

చేవెళ్ల ఆర్డీవోగా పి సాయిరాం బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు చేవెళ్ల ఆర్డిఓగా బాధ్యతలు చేపట్టిన వేణుమాధవరావు సెక్రటేరియట్ కు బదిలీ అయ్యారు. మెదక్ ఆర్డీవోగా విధులు నిర్వహించిన పి సాయిరాం చేవెళ్ల ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News