Saturday, October 5, 2024
HomeతెలంగాణChevella: ఫుల్ జోష్ నింపిన 'విజయ యాత్ర'

Chevella: ఫుల్ జోష్ నింపిన ‘విజయ యాత్ర’

డీకే శివకుమార్ రాకతో కాంగ్రెస్ లో హుషారు

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బస్సు యాత్రకు చెవెళ్ల గ్రామం నుంచి కాంగ్రెస్ కేడర్ భారీ ఎత్తున తరలివచ్చారు. చేవెళ్ళ స్థానిక సర్పంచ్ బండారి శైలజ ఆగిరెడ్డి పిఎసిఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి ఆధ్వర్యంలో గ్రామం నుంచి మహిళాలు కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ హాజరైన నేపథ్యంలో కార్యకర్తల్లో ఎనలేని జోష్ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ ప్రసంగం వినేందుకు రెండు గంటల పాటు చేవెళ్ల ప్రధాన కూడలిలలో కాంగ్రెస్ కార్యకర్తలు బారులు తీరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News