Friday, September 20, 2024
HomeతెలంగాణChilkuru: శ్రీ బసవేశ్వరుని విగ్రహావిష్కరణ

Chilkuru: శ్రీ బసవేశ్వరుని విగ్రహావిష్కరణ

మొయినాబాద్ మండల పరిధిలోని చిల్కుర్ కాశీవిశ్వనాథ ఆలయం వద్ద శ్రీ బసవేశ్వరుని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వీరశైవ లింగయత్ సమాజం సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర సెక్రెటరీ ఏ మధుసూదన్ రెడ్డి, నియోజకవర్గ సమన్వయ కమిటీ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర నాయకులు గౌరీ సతీష్, జనార్దన్ రెడ్డి, ఉదయ్ మోహన్ రెడ్డి, మాజీ డిసిసి అధ్యక్షులు వెంకటస్వామి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మాలి మాణయ్య, మండల సహకార సంఘం చైర్మన్ చంద్ర రెడ్డి, మేడిపల్లి గ్రామ సర్పంచ్ ప్రవీణ్, ఎంపీటీసీలు పట్నం రామ్ రెడ్డి,కేబుల్ రాజు గారు, మాజీ సర్పంచులు బి సత్యనారాయణ గారు,భద్రప్ప, టిపిసిసి ఫిషర్మెన్ రాష్ట్ర కార్యదర్శి నారాయణపురం మహేందర్ ముదిరాజ్, టిపిసిసి సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి ఆర్ మల్లేష్ గౌడ్, మండల బీసీ సెల్ అధ్యక్షులు గణేష్ గౌడ్, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు మర్రి రవీందర్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నిరంజన్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు నరసింహ గారు,కాంగ్రెస్ నాయకులు బి.కుమార్, రమేష్, శ్రీశైలం, రామారావు, విజయేందర్, పాండు, జె.కుమార్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News