Wednesday, September 18, 2024
HomeతెలంగాణChoppadandi: సీఎం రేవంత్ పోటోకు పాలాభిషేకం

Choppadandi: సీఎం రేవంత్ పోటోకు పాలాభిషేకం

కార్పొరేషన్లు ప్రకటించినందుకు

చొప్పదండి పట్టణంలోని నేతన్న విగ్రహం దగ్గర స్థానిక పద్మశాలి కుల సంఘం అధ్యక్షుడు దండే రాజయ్య, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నూతనముగా పద్మశాలి కార్పోరేషన్ తోపాటు , 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, బీసీ-రవాణా శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యంల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు మచ్చ రమేష్, చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దండే రమాదేవి, మండల గౌరవ అధ్యక్షులు గాజంగి రాములు, పట్టణ చేనేత సహకార సంఘం అధ్యక్షులు అనుమల్ల నరసయ్య, కుల సంఘం ఉపాధ్యక్షులు వల్లాల నాగేష్, ఎన్నం మునీందర్, పట్టణ కోశాధికారి దండే లింగన్న, మారం పెళ్లి నాగభూషణం, జక్కని మల్లేశం, మంచికట్ల విఠల్ కళ్యాణపు శ్రీనివాస్, దూస కైలాసం, చెటిపెల్లి శ్రీనివాస్, ఎలిగేటి శ్రీనివాస్, పెంటి భూమయ్య పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News