- Advertisement -
రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు సీఎం కేసిఆర్. శోకతప్తులైన వేముల కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/10/6e25133f-1155-4322-aa47-6925ae107861-1024x683.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/10/5754f42b-3791-43fb-bcea-0a8a8c7f8f05-1024x682.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/10/ec317a56-6139-4ee0-8945-ca73cb6256c5-1024x682.jpg)
నిన్న మరణించిన వేముల తల్లి
రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు సీఎం కేసిఆర్. శోకతప్తులైన వేముల కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి.