Sunday, October 27, 2024
HomeతెలంగాణIndrasena Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత

Indrasena Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత

Indrasena Reddy| కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి(Indrasena Reddy) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. పరిస్థితి విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో ఆయన మరణించినట్లు కుటుంబసభ్యులు అధికారికంగా ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇంద్రసేనారెడ్డి కుటుంబానికి తమ సంతాపం తెలియజేస్తున్నారు.

- Advertisement -

కాగా గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన ఇంద్రసేనారెడ్డికి దివంగత ప్రధాని ఇందిరా గాంధీ(Indira Gandhi) కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే యువజన కాంగ్రెస్(Youth Congress) జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు కూడా నిర్వహించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా సంజయ్ గాంధీ(Sanjya Gandhi)తో ఆయనకు మంచి అనుబంధం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News