Thursday, September 19, 2024
HomeతెలంగాణDelhi: మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీని కలిసిన పోచారం

Delhi: మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీని కలిసిన పోచారం

కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ ఇందేవార్ పాండేను కలిశారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి. న్యూఢిల్లీ లోని శాస్త్రీ భవన్ లో పాండేని కలిసిన స్పీకర్ పోచారం, బాన్సువాడ నియోజకవర్గానికి నూతనంగా 43 అంగన్వాడీ పాఠశాలలను మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. సభాపతి పోచారం వినతి పట్ల సానుకూలంగా స్పందించారు సెక్రటరీ పాండే. ఈ సందర్భంగా జహీరాబాద్ MP బీబీ పాటిల్ స్పీకర్ పోచారంతో ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News