చేవెళ్ళ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేశమళ్ల ఆంజనేయులు బిఆర్ ఎస్ పార్టీ లో పార్టీ అధినేత సీఎంకేసీఆర్ సమక్షంలో బిఆర్ ఎస్ లో చేరారు.
- Advertisement -
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/11/13d327e8-cb92-49b7-93f9-e3c847c67708-1024x682.jpg)
ఆయనకు గులాబీ కండువా కప్పి అధినేత పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, స్థానిక బిఆర్ ఎస్ నేత పెంటారెడ్డి, కామె మల్లేష్ , వికారాబాద్ నేత హాఫీజ్ తదితరులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/11/a5cfa65b-4611-45e7-b8f0-e866e7f83477-1024x683.jpg)