Friday, September 20, 2024
HomeతెలంగాణChegunta: వధూవరులను ఆశీర్వదించిన దుబ్బాక ఎమ్మెల్యే

Chegunta: వధూవరులను ఆశీర్వదించిన దుబ్బాక ఎమ్మెల్యే

మెదక్ జిల్లా చేగుంట మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ రిషిత వివాహానికి పలువురు ప్రముఖులు హాజరై ఆశీర్వదించారు. చేగుంట మండల జడ్పిటిసి ముదాం శ్రీనివాస్, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నారాయణ రెడ్డి, చేగుంట మండల సీనియర్ నాయకులు రాజగోపాల్, ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ కొండల్ రెడ్డి, మండల్ సోషల్ మీడియా అధ్యక్షులు ఊరడి యాదగిరి నూతన దంపతులను ఆశీర్వదించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News