Tuesday, September 17, 2024
HomeతెలంగాణEetala: విఘ్నేశ్వరుడి చల్లని చూపు ప్రజలందరికీ ఉండాలి

Eetala: విఘ్నేశ్వరుడి చల్లని చూపు ప్రజలందరికీ ఉండాలి

చెల్పూర్ గ్రామంలోని వినాయక మండపాల్లో ఈటల

విఘ్నేశ్వరుడి చల్లని చూపు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలోని వినాయక మండపాలను ఆయన సందర్శించి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్, గౌతమ్ రెడ్డి, హరికృష్ణ, కవిత దేవేందర్, చెల్పూర్ రాములు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News