Sunday, October 6, 2024
HomeతెలంగాణErrabelli: ఎర్రబెల్లికి సద్ది బువ్వ తినిపించిన మహిళ

Errabelli: ఎర్రబెల్లికి సద్ది బువ్వ తినిపించిన మహిళ

పాలకుర్తి నియోజకవర్గం, రాయపర్తి మండలం, జేతురామ్ తండాలో రాష్ట్ర మంత్రి, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల ప్రచారంలో తిరుగుతుండగా ఒక్క మహిళ సద్ది బువ్వ తీసుకొచ్చి ఆప్యాయంగా తినిపించారు. మరోసారి మళ్ళీ గెలిపిస్తామని మంత్రికి చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News