Sunday, October 6, 2024
HomeతెలంగాణErrabelli: వరదలో కొట్టుకుపోయి చనిపోయిన అన్నదమ్ముల కుటుంబానికి మంత్రి పరామర్శ

Errabelli: వరదలో కొట్టుకుపోయి చనిపోయిన అన్నదమ్ముల కుటుంబానికి మంత్రి పరామర్శ

మహబూబాబాద్ జిల్లా, పెద్ద వంగర మండలం, పోచంపల్లి వరదలో కొట్టుకుపోయి చనిపోయిన అన్నదమ్ములు పిండి యాకయ్య, పిండి శ్రీనివాస్ కుటుంబాలను రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపి, వారి కుటుంబాలకు 25 వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు. అలాగే ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇప్పిస్తానని మంత్రి వారి కుటుంబాలకు హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News