Tuesday, September 17, 2024
HomeతెలంగాణErrabelli: ఇస్కాన్ ఆధ్వర్యంలో రథయాత్ర

Errabelli: ఇస్కాన్ ఆధ్వర్యంలో రథయాత్ర

జగన్నాథ రథయాత్రలో పాల్గొనాలని ఆహ్వానం

ఇస్కాన్ అధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో నిర్వహించనున్న జగన్నాథ రథ యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, ఆ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో కలిశారు. రథ యాత్రకు సంబంధించిన విషయాలను, ప్రాధాన్యతను వారు మంత్రికి వివరించారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News