Sunday, October 6, 2024
HomeతెలంగాణErravelli: కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు

Erravelli: కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు

కేటీఆర్ ను కలుస్తున్న బీఆర్ఎస్ నేతలు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన తనయుడు గుత్తా అమిత్ రెడ్డి.

- Advertisement -

ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ లో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , ఆయన తనయుడు గుత్తా అమిత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. వీరికంటే ముందు చాలా మంది నేతలు కేసీఆర్, కేటీఆర్ ను కలిశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News