Saturday, November 15, 2025
HomeతెలంగాణKCR: కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్

KCR: కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భౌతికకాయానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. గోపినాథ్ పిల్లలను దగ్గరికి తీసుకుని ఓదార్చి ధైర్యం చెప్పారు. పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాగా మూడు రోజుల క్రితం గుండెపోటుకు గురైన గోపినాథ్ ఇవాళ ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad