Sunday, July 7, 2024
HomeతెలంగాణFish Festival: ఫిష్ ఫెస్టివల్ లో మంత్రి

Fish Festival: ఫిష్ ఫెస్టివల్ లో మంత్రి

మృగశిర కార్తె సందర్భంగా ఫిష్ ఫెస్టివల్ ఏర్పాటు చేసిన మత్స్య శాఖ

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ స్టేడియంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “చేపల ఆహార పండుగ” మహోత్సవంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. సభ అనంతరం మత్స్యకారుల సొసైటీ సర్టిఫికెట్స్ అందజేశారు. అనంతరం అక్కడ చేపల ఆహార పదార్దాల స్టాల్స్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారితో జెడ్పి చైర్పర్సన్ తీగల అనితా రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేష్, ఏ.డీ ఫిశరీస్ సూకీర్తి, మత్సకారుల, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News