Saturday, July 6, 2024
HomeతెలంగాణFree bus scheme Mahalakshmi launched: మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ప్రారంభం

Free bus scheme Mahalakshmi launched: మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ప్రారంభం

పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులో ఫ్రీ జర్నీ అమల్లోకి

‘మహాలక్ష్మి’ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.  ఆర్టీసీ బస్సుల్లో మహిళలంతా ఉచితంగా ప్రయాణించేలా మహాలక్ష్మి పథకం తోడ్పడుతుంది.  హైదరాబాద్ లోని అసెంబ్లీ వద్ద సీఎం రేవంత్, డిప్యుటీ సీఎం భట్టీ విక్రమార్కలు లాంఛనంగా ఫ్రీ బస్ స్కీం మహాలక్ష్మిని ప్రారంభించారు.  ఈరోజు మధ్యహ్నం 2 గంటల నుంచే మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చింది.

- Advertisement -

పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలు ఫ్రీగా తెలంగాణలో ప్రయాణించవచ్చు. మంత్రులు సీతక్క, కొండా సురేఖలు పచ్చజెండా ఊపి ఈ పథకాన్ని ప్రారంభించారు.  ఆ తరువాత అసెంబ్లీ నుంచి మంత్రులు, మహిళా నేతలంతా ట్యాంక్ బండ్ కు బస్సులో వెళ్లివచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News