Tuesday, May 20, 2025
HomeతెలంగాణGarla: విద్యార్థులు లక్ష్య సాధన కోసం కృషి చేయాలి

Garla: విద్యార్థులు లక్ష్య సాధన కోసం కృషి చేయాలి

ప్రతిభకు మార్కులు మాత్రమే ప్రామాణికం కాదు

ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఇతర విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని తమ లక్ష్య సాధన కోసం కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధనియాకుల రామారావు ఎన్ ఎస్ యు ఐ ప్రెసిడెంట్ చింతల కోటేశ్వరరావు అన్నారు. గార్ల మండల పరిధిలోని గోపాలపురం గ్రామంలో పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిభకు మార్కులు మాత్రమే ప్రామాణికం కాదని వారి ప్రతిభ కూడా ముఖ్యమైన అని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News