Sunday, September 8, 2024
HomeతెలంగాణGodavarikhani: సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి

Godavarikhani: సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి

పలు అభివృద్ధి పథకాల ప్రారంభం

రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 21 వ డివిజన్ లో డి ఎం ఎఫ్ టి నిధులు రూ.2.76 కోట్లతో నిర్మించిన సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ రాష్ట్ర మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్ కౌశిక లత, నాయకులు కౌశిక హరి, సలీంబెగ్ , బోడ్డుపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News