Saturday, September 21, 2024
HomeతెలంగాణGoli Srinivasa Reddy: సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీనివాసరెడ్డి

Goli Srinivasa Reddy: సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీనివాసరెడ్డి

శ్రీనివాస్ ను అభినందించిన ముఖ్యమంత్రి

తనను రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గా నియమించినందుకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి, కృతజ్ఞతలు తెలిపారు గోలి శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా గోలి శ్రీనివాసరెడ్డికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News