హైదరాబాద్ లో పలు ప్రాంతాల రుచులకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఇంట్లో చేసే వంటలు వంటి ఆహారపదార్థాలకు విపరీతమైన గిరాకీ ఉంది. అందుకే భాగ్యనగరంలో పలుచోట్ల ఇలాంటి టిఫిన్లు అందుబాటులోకి వచ్చి లాభాలబాట పడుతున్నాయి. ఇలాంటిదే ఓ వినూత్నమైన టిఫిన్ కేంద్రం ‘ఇంటి దోశ’ను ప్రారంభించారు కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్త. చైతన్యపురి డివిజన్ లోని భవాని నగర్ మెయిన్ రోడ్ లో S V ఇంటి దోశ సెంటర్ ను స్థానిక కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్త ప్రారంభించారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/05/2f972267-57af-441a-90cf-910e154c9ce8.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/05/3afe08fa-c082-4b9f-a92e-e9176c7d1e08.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/05/74c3563b-a333-4799-9793-81b62ed24338.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/05/88a820d1-3e3e-4825-b94f-c345d8c1efb0.jpg)