Saturday, April 12, 2025
HomeతెలంగాణHyd: 'ఇంటి దోశ' ప్రారంభించిన కార్పొరేటర్ రంగా నర్సింహ

Hyd: ‘ఇంటి దోశ’ ప్రారంభించిన కార్పొరేటర్ రంగా నర్సింహ

హైదరాబాద్ లో పలు ప్రాంతాల రుచులకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఇంట్లో చేసే వంటలు వంటి ఆహారపదార్థాలకు విపరీతమైన గిరాకీ ఉంది. అందుకే భాగ్యనగరంలో పలుచోట్ల ఇలాంటి టిఫిన్లు అందుబాటులోకి వచ్చి లాభాలబాట పడుతున్నాయి. ఇలాంటిదే ఓ వినూత్నమైన టిఫిన్ కేంద్రం ‘ఇంటి దోశ’ను ప్రారంభించారు కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్త. చైతన్యపురి డివిజన్ లోని భవాని నగర్ మెయిన్ రోడ్ లో S V ఇంటి దోశ సెంటర్ ను స్థానిక కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్త ప్రారంభించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News