Sunday, October 6, 2024
HomeతెలంగాణHyd: జాతీయ సమైక్యతా దినోత్సవంలో సీఎం

Hyd: జాతీయ సమైక్యతా దినోత్సవంలో సీఎం

నాంపల్లిలో జరిగిన వేడుకలు

తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను ముగించుకుని ప్రగతి భవన్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్. నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరిగిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు ఆయన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News