Friday, September 20, 2024
HomeతెలంగాణHyd: ఖమ్మం కాంగ్రెస్ నేతల భేటీ

Hyd: ఖమ్మం కాంగ్రెస్ నేతల భేటీ

పార్టీ నాయకులను మర్యాదపూర్వకంగా కలిసిన మట్టా

హైదరాబాద్ గాంధీభవన్ లో ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రె , తెలంగాణ కాంగ్రెస్ పార్టీ PCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి , ఏఐసీసీ అబ్సర్వర్ రోహిత్ చౌదరి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నున్నా రామకృష్ణ, దొడ్డా శ్రీనివాస్ రావు, గాదె చెన్నకేశవ రావు, భూక్యా శివ నాయక్, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, పాలేరు మాధవి రెడ్డి, పొట్లపల్లి వెంకటేశ్వర రావు, శంకర్ నాయక్, వైరా రామూర్తి నాయక్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News