Sunday, November 16, 2025
HomeతెలంగాణHyd: మహాబోధి సొసైటీతో మంత్రి భేటీ

Hyd: మహాబోధి సొసైటీతో మంత్రి భేటీ

బుద్ధవనం ప్రాజెక్టుపై భేటీ

రాష్ట్ర మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని పర్యాటక భవన్ హోటల్ లో బెంగుళూరుకు చెందిన ప్రముఖ బుద్ధిష్ట్ అధ్యాత్మిక సంస్థ ‘మహాబోధి సొసైటీ’ కి చెందిన ప్రతినిదులు నాగార్జున సాగర్ లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టులో ఇంటర్నేషనల్ బుద్ధిష్ట్ మొనాస్టరీ అండ్ బుద్ధిష్ట్ కల్చరల్ సెంటర్ ఏర్పాటుపై సమావేశమయ్యారు.

- Advertisement -

ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు యువజన సర్వీసుల శాఖల రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య, టూరిజం MD మనోహర్, మహాబోధి సొసైటీ ప్రతినిధులు పూజ్య ఆనంద భన్తే, సంఘపాల బిక్షు, బోధిరతన మహాబోధి విహరి మహేంద్ర పాల్య, డా. ఈమని శివ నాగిరెడ్డి, బుద్ధవనం CEO సుదాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad