Sunday, July 7, 2024
HomeతెలంగాణHyd: సీఎంను కలిసిన మంత్రి సబిత

Hyd: సీఎంను కలిసిన మంత్రి సబిత

జిల్లా అభివృద్ధికి నిధులు కోరిన ..

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుని వారి చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు మంత్రి సబిత. రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ డాక్టర్ తీగల అనిత హరినాథ్ రెడ్డితో కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News