Saturday, November 15, 2025
HomeతెలంగాణIbrahimpatnam: బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Ibrahimpatnam: బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇబ్రహీంపట్నంలో పార్టీ ఆఫీస్ ప్రారంభం

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 4వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం కాలనీ వాసులతో ఎమ్మెల్యే మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్లు యాచారం సుజాత రవీందర్, మంద సుధాకర్, బ్యాంక్ డైరెక్టర్ పుల్లయ్య, నాయకులు, బంటీ యూత్ ఫోర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad