Saturday, November 15, 2025
HomeతెలంగాణIbrahimpatnam: రోడ్డు విస్తరణ పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

Ibrahimpatnam: రోడ్డు విస్తరణ పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

రోడ్డు విస్తరణకు శంకుస్థాపన చేసిన మంచిరెడ్డి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ నుండి మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్గుల్ వరకు 16 కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు విస్తరణ పనులకు తుర్కయంజాల్ మున్సిపల్ కేంద్రంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad