Thursday, July 4, 2024
HomeతెలంగాణIbrahimpatnam: అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు

Ibrahimpatnam: అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు

అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా నేతలు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 73కోట్ల 20లక్షల రూపాయల విలువ చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. బిఆర్ఎస్ యువ నాయకులు మంచి రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనగా, అనంతరం విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి లతో కలిసి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పలు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News