Wednesday, February 12, 2025
HomeతెలంగాణIbrahimpatnam: ఎర్రబెల్లిని కలిసిన సర్పంచుల ఫోరం

Ibrahimpatnam: ఎర్రబెల్లిని కలిసిన సర్పంచుల ఫోరం

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు సర్పంచుల ఫోరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసింది. స్థానికంగా నిర్మించాల్సిన వంతెన కోసం ప్రతిపాదనలతో మంత్రి ఎర్రబెల్లిని కలిసింది ఫోరం. పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు నివాసంలో ఉప్పారిగూడ అలుగుపై బ్రిడ్జి నిర్మాణం కొరకు నిధులు వెంటనే మంజూరు చేయాలని మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఉప్పరిగూడ సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News